నేటి సత్యం మహబూబ్నగర్ జిల్లా l
* పదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం
* ఏమి చేయొద్దని వేడుకున్న కనికరించని రాక్షసుడు
* బాలిక పరిస్థితి విషమం ఆస్పత్రికి తరలింపు
నాన్న నీ కాలు మొక్కుతా నన్ను ఏమి చేయొద్దంటూ ప్రదేయపడిన ఆ తండ్రి కనికరించలేదు సభ్య సమాజం తలదించుకునేలా మృగంలా మారిన కన్న తండ్రి కనికరించలేదు. సభ్య సమాజం తలదించుకునేలా మృగంలా మారి కన్నా కూతురిపై దారుణ అగైత్యానికి ఒడిగట్టాడు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
ఎస్సై రాములు కథన ప్రకారం కురువ కురుమయ్యకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు వీరు మక్తల్ లోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు చిన్న కూతురుకు రెండు నెలక క్రితం కుక్క కరవడంతో చికిత్స చేయించి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే ఐదో తరగతి చదివిస్తున్నారు.
ఈనెల 25న తల్లి కూలి పనులకు తండ్రి మేకల దగ్గరకు వెళ్ళాడు చిన్న కూతురు పాఠశాల నుంచి వచ్చి సాయంత్రం ఇంట్లో చదువుకుంటున్నడాగా ఇంటికి వచ్చిన తండ్రి కురుమయ్య ఒంటరిగా ఉన్న కూతురుపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నాన్న.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమి చేయొద్దని ప్రాధేయపడిన కనికరించలేదు ఇంట్లో నుంచి బాలిక అరుపులు విన్న చుట్టుపక్కల వారు వచ్చి బాలికను కాపాడగలిగినారు అప్పటికే బాలిక తీవ్ర రక్తస్రావం అయింది కూలీ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లికి జరిగిన విషయాన్ని చెప్పగా గ్రామంలోని ఆర్ఎంపికి చూపించారు పరిస్థితి విషమంగా ఉందని ఆర్ఎంపి చెప్పగా భార్యాభర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది .
దీంతో కురుమయ్య భార్యను కొట్టి గ్రామం నుంచి పరారయ్యాడు బాలిక పరిస్థితి మరింత విషయంగా మారడంతో అదే రోజు రాత్రి మరికల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి చెప్పగా కుటుంబ సభ్యులు మరసటి రోజు శనివారం మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్ కి బాలికలు తీసుకువెళ్లారు పరీక్షించిన వైద్యులు పోలీస్ కేసు అయితే చేస్తామని చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఆదివారం తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు పరారీలో ఉన్న నిలుతురుని పట్టుకోవడం కోసం
పోలీసులు గాలింపు చర్యలు
చేపట్టారు