నేటి సత్యం హైదరాబాద్ జూన్ 6
ఇక ఫీజు రీయింబర్స్మెంట్ లేనట్లేనా ?
రూ.12 వేల కోట్ల బకాయిలపై ప్రభుత్వం మౌనం ..ఫీజులపై స్పష్టత లేక ఆందోళనలో విద్యార్థులు
రెండున్నరేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి పైసా కూడా విడుదల చేయని రేవంత్ సర్కారు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యంగుల విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న వైనం
బకాయిలు విడుదల చేయకుండా కాలేజీలపై విజిలెన్స్ దాడులంటూ రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్
హైకోర్టులో ప్రభుత్వ నిర్ణయాలు, ప్రైవేట్ కాలేజీల మధ్య పోరు.. ఈ నెల 24న జరగనున్న విచారణ
రీయింబర్స్మెంట్ పై చేతులెత్తేసిన ప్రభుత్వం ..12 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం
విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తామంటూ రేవంత్ రెడ్డి సర్కారు కొత్త డ్రామా
అడ్మిషన్ల సమయంలో కాలేజీలు విద్యార్థులను ఫీజుల కోసం వేధించకూడదని ప్రభుత్వం జీవో(7)
కాలేజీలు హైకోర్టును ఆశ్రయించడంతో, జీవో(7) అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ
ఈ నెల 24లోగా మధ్యంతర ఉత్తర్వులపై కాంటర్ దాఖలు చేయాలని సర్కారుకి హైకోర్టు ఆదేశాలు
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో గందరగోళంలో విద్యార్థుల తల్లితండ్రులు