నేటి సత్యం వనపర్తి జులై 15
వనపర్తి జిల్లా కొత్తకోట లో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలికల) భవనాన్ని ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు వాకిటి శ్రీహరి గారు, శ్రీధర్ బాబు గారు, జూపల్లి కృష్ణ రావు గారు, వనపర్తి డీసీసీ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి గారు,ఎంపీ మల్లు రవి గారు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్న రెడ్డి గారు, ఎఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ గారు,ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి గారు, తుడి మేఘ రెడ్డి గారు,కూచకుళ్ళ రాజేష్ రెడ్డి గారు, వీర్లపల్లి శంకర్ టి జి ఎస్ జి డి సి డి ఎల్ కార్పొరేషన్ చైర్మన్ సరిత తీర్పతయ్య గారు,జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి గారు.