Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogరహదారిపై వరి నాట్లు

రహదారిపై వరి నాట్లు

రహదారి పై వరి నాట్లు వేస్తూ నిరసన

కామారెడ్డి జూలై 22(నేటి సత్యం ప్రతినిధి) లింగంపేట మండలం అయ్యపల్లి తండా లో బుధవారం తాండవాసులు రహదారి బురదమయంగా మారడంతో భోజనట్లు వేస్తూ తమ నిరసనను తెలియజేశారు గత అనేక సంవత్సరాలుగా రహదారి బురదగా ఉన్నప్పటికీ నాయకులు పట్టించుకోవడంలేదని తాండవాసులు అంటున్నారు ఇప్పటికైనా రహదారిని స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ జోక్యం చేసుకొని మరమ్మత్తులు చేయాలని వారు కోరుతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments